రూ.2 వేల నోట్ల మార్పిడి గడువు పెంపు

Extension Of Exchange Deadline Of Rs.2 Thousand Notes

భారతీయ రిజర్వ్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది.రూ.2 వేల నోట్ల మార్పిడికి గడువు పెంచుతున్నట్లు ప్రకటించింది.ఈ మేరకు అక్టోబర్ 7వ తేదీ వరకు రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు రిజర్వ్ బ్యాంకు అవకాశం కల్పించింది.

 Extension Of Exchange Deadline Of Rs.2 Thousand Notes-TeluguStop.com

అయితే రూ.2 వేల నోట్ల ఉప సంహరణకు గడువు సెప్టెంబర్ 30 తో ముగియనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో గడువు పొడిగిస్తారా లేదా అన్న సందిగ్ధతకు బ్రేక్ వేసింది ఆర్బీఐ.

ఈ నోట్లు కలిగిన వారు సమీపంలోని బ్యాంకుకు వెళ్లి మార్పిడి చేసుకునేందుకు అవకాశం కల్పించింది.ఆధార్, పాన్ వంటి ఆధారాలు లేకుండానే బ్యాంకులో సులభంగా నోట్లను మార్పిడి చేసుకోవడం లేదా డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube