కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో గెహ్లాట్ పోటీపై ఉత్కంఠ

ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల బరిలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పోటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఇవాళ ఢిల్లీ చేరుకోనున్న ఆయన.

 Excitement Over Gehlot's Contest In Congress Presidential Election-TeluguStop.com

సోనియాగాంధీతో భేటీ కానున్నారు.ఈ సమావేశంలో రాజస్థాన్ లో తాజా పరిణామాలతో పాటు అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై ఆయన వివరణ ఇవ్వనున్నారని సమాచారం.

ప్రస్తుతం రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభం సమస్య కొలిక్కి వచ్చినా.గెహ్లాట్ బరిలో ఉంటారా లేదా అన్నది ఈ సమావేశం తర్వాతనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

అయితే, ఈనెల 30తో నామినేషన్ దాఖలకు గడువు ముగియనున్న సంగతి తెలిసిందే.మరోవైపు ఎంపీ శశి థరూర్‌తో పాటు ఆ పార్టీ సీనియర్ నేత పవన్ కుమార్ బన్సాల్ కూడా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ ధాఖలు చేసినట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube