బీజేపీ పార్టీ పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన అఖిలేష్ యాదవ్..!!

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బిజెపి పార్టీ పై వ్యాఖ్యలు చేశారు.విషయంలోకి వెళితే దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో… వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

 Akhilesh Yadav Makes Serious Remarks On Bjp, Akhilesh Yadav, Bjp, Up Ex Minister-TeluguStop.com

ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ఎస్ పి కార్యకర్తలు చాలా అలర్ట్ గా ఉండాలని… పోలింగ్ బూత్ లలో కి వచ్చి.బిజెపి పార్టీ నేతలు రిగ్గింగ్.

అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని ఆరోపించారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కాపాడాలని ఎస్పీ కార్యకర్తలు.

రాబోయే ఎన్నికలను సవాల్ గా తీసుకోవాలని సూచించారు.బిజెపి వేసే ప్రతి వ్యూహాన్ని అప్రజాస్వామిక చర్యలను.

అడ్డుకోవాలని తెలిపారు.గతంలో బీజేపీ పార్టీ రాకముందు యూపీలో జరిగిన అభివృద్ధిని.

తమ అభివృద్ధిగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో ఉందని ధ్వజమెత్తారు.బిజెపి పార్టీ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని ప్రజలంతా గట్టిగా బుద్ధి చెప్పాలని.

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని.అసెంబ్లీ ఎన్నికలలో ఎస్పీ కార్యకర్తలు.

అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube