మంత్రి కొడుకు పరార్ !

టీడీపీ సీనియర్ నేత, ఏపీ మంత్రి రావెల్ కిశోర్ బాబు పుత్రరత్నం రావెల సుశీల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడా? అంటే, అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు.మద్యం మత్తు తలకెక్కిన నేపథ్యంలో ఓ వివాహిత చేయి పట్టుకుని కారులోకి లాగేందుకు యత్నించిన ఘటనలో రావెల సుశీల్ తో పాటు అతడి కారు డ్రైవర్ రమేశ్ పై బంజారాహిల్స్ పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

 Eve Teasing Case On Ap Minister’s Son-TeluguStop.com

నిన్న జరిగిన ఈ ఘటనకు సంబంధించి కాస్త ఆలస్యంగా స్పందించిన పోలీసులు నేటి ఉదయం మినిస్టర్ క్వార్టర్స్ లోని రావెల ఇంటికి వెళ్లి నోటీసులు జారీ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube