ఈరోజు శాసన సభలో ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ ఆధార కార్డుల గురుంచి సమగ్రమైన రిపోర్ట్ ను వినిపించారు .అయ్యా కార్డులు జనాభా ఎంత మంది ఉంటారో అంతే సంఖ్యలో కార్డులు ఉండాలే .
కాని ఆలా లేనందునా ఏమి చేయాలో తొలుత ఆలోచన చేయాల్సి వచ్చింది.కాని జనాభా లెక్కలకు అందనివారు ఆదార్ చేయించుకోవడం తో సుమారు 56 శాతం ఎక్కువ ఆధార నమోదయ్యింది .అయితే ఇప్పుడు మేము ఆధార నమోదు కేంద్రాలు మరిన్ని పెంచాము.నేటికి ఆధార కార్డులు నమోదు అవుతూనే ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం అన్నిటికి ఆధార కార్డులు లింకు పెట్టడం వలన ఆధార నమోదు తప్పని పరిస్థితి అయ్యింది అని రాజేంద్ర తెలిపారు,వాస్తవానికి ఆధార కార్డులు కేంద్రం దేనికి లింకు పెట్టకుండా ఉందా మానుకుని ఎందుకో ప్రతి పనికి లింకు పెట్టేసింది అని సభ్యులు చెప్పుకున్నారు .