అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం

అన్నమయ్య జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి.సుండుపల్లె మండలంలో పంట పొలాలను గజరాజుల ధ్వంసం చేశాయి.

 Elephant Menace In Annamaya District-TeluguStop.com

అదేవిధంగా రాయవరం, కలవలపల్లిలో మామిడి తోటలను ధ్వంసం చేశాయి.గజరాజుల గుంపుల దాడిలో పంట పొలాల వద్ద ఉన్న మోటార్లు, పైపులు కూడా నాశనం అయ్యాయని రైతులు వాపోతున్నారు.

అనంతరం అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube