ఏపీతో పాటు లోక్ సభ ఎన్నికల నిర్వహణ కోసం గంట మోగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం అవుతోంది.ఇప్పటికే ఐదు రాష్ట్రాల ఎన్నికలను దిగ్విజయంగా పూర్తి చేసిన ఎన్నికల కమీషన్ ఈ ఎన్నికలను కూడా అదే స్థాయిలో సమర్ధవంతంగా నిర్వహించేందుకు అన్నిరకాల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించాల్సి ఉంటుంది.మార్చి మొదటి వారంలో లేదా.అంతకన్నా కొంచెం ముందుగా ఫిబ్రవరి లోనే ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసే ఆలోచనలో ఉంది.దీన్నిప్రకారమే ఇప్పటికే అన్ని పార్టీలు ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు అనేక రకాల ఎత్తుగడలు వేస్తూ …ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి.
.
తాజా వార్తలు