మొదలయిన ఎన్నికల కసరత్తు ! త్వరలో మోగనున్న ఎన్నికల గంట

ఏపీతో పాటు లోక్ సభ ఎన్నికల నిర్వహణ కోసం గంట మోగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం అవుతోంది.ఇప్పటికే ఐదు రాష్ట్రాల ఎన్నికలను దిగ్విజయంగా పూర్తి చేసిన ఎన్నికల కమీషన్ ఈ ఎన్నికలను కూడా అదే స్థాయిలో సమర్ధవంతంగా నిర్వహించేందుకు అన్నిరకాల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

 Election Commission Start To Work Lok Sabha Ap Assembly Elections-TeluguStop.com

లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించాల్సి ఉంటుంది.మార్చి మొదటి వారంలో లేదా.అంతకన్నా కొంచెం ముందుగా ఫిబ్రవరి లోనే ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసే ఆలోచనలో ఉంది.దీన్నిప్రకారమే ఇప్పటికే అన్ని పార్టీలు ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు అనేక రకాల ఎత్తుగడలు వేస్తూ …ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube