అది నిజమేనా ..? డీజీపీకి ఈసీ లేఖ

ప్రతిపక్షనేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని మహా కూటమి నేతల ఫిర్యాదు చేశారు.దీంతో పాటు సీఎం, మంత్రుల క్యాంపు కార్యాలయాల్లో పార్టీ సభలు, రైళ్లలో సీఎం ఫోటోలకు సంబంధించి కొన్ని ఆధారాలను కూటమి నేతలు ఈసీకి సమర్పించారు.

 Election Commission Letter Writen To Dgp Issue Of The Call Typing-TeluguStop.com

ఈ విషయాలపై ఈసీ సీరియస్ గా స్పందించింది.

ఫోన్ ట్యాపింగ్ తో పాటు ఇతర అంశాలపై వివరణ కోరుతూ ఎన్నికల కమిషన్ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి లేఖ రాసింది.ఫోన్ ట్యాపింగ్ కు విధివిధానాలు ఏంటి? ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు.దీనిపై వివరణ ఇవ్వండి అంటూ లేఖలో పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube