కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కు ఈడీ సమన్లు

కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కు ఈడీ సమన్లు జారీ చేసింది.దీనిలో భాగంగా రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.

 Ed Summons To Karnataka Congress Chief Dk Shivakumar-TeluguStop.com

యంగ్ ఇండియా సంస్థ విచారణ కేసులో భాగంగా శివకుమార్ కు సమన్లు ఇచ్చింది.గత నెలలోనూ మనీలాండరింగ్ కేసుతో పాటు నేషనల్ హెరాల్డ్ కేసులోనూ ఈడీ శివకుమార్ ను విచారించిన సంగతి తెలిసిందే.

సోనియా, రాహుల్ గాంధీల సారథ్యంలో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రస్టుకు తన కుటుంబం చేసిన విరాళాలపై ప్రశ్నించారని ఆయన వివరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube