టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ముగిసింది.రెండో రోజు 10 గంటలకు పైగా మంచిరెడ్డిని అధికారులు విచారించారు.
విదేశాల్లో పెట్టుబడులు, ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనపై ప్రశ్నించారు.అదే విధంగా మంచిరెడ్డికి సంబంధించి బ్యాంక్ లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీసారని సమాచారం.