ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు.. మరొకరు అరెస్ట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా తాజాగా మరొకరిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

 Ed Aggression In Delhi Liquor Scam Case.. Another Arrested-TeluguStop.com

మద్యం కుంభకోణం కేసులో భాగంగా రాజేశ్ జోషిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.సౌత్ గ్రూప్ తరపున రూ.31 కోట్లను రాజేశ్, లుపిన్ బదిలీ చేసినట్లు తెలుస్తోంది.అదేవిధంగా దినేశ్ అరోరాకు రాజేశ్ జోషి నగదు అందజేశారని ఈడీ చెబుతోంది.

నిన్న ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ సీఏ గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేయగా… కొన్ని గంటల్లోనే గౌతమ్ మల్హోత్రాను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube