శ్రీకాకుళం జిల్లాలో భూకంపం

శ్రీకాకుళం జిల్లా రాజాంలో భూమి స్వల్పంగా కంపించింది.దీంతో ఒక్కసారిగా గా ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు.

 Earth Quake In Razam Of Srikakulam District In Ap-TeluguStop.com

ఈ హఠాత్ పరిణామానికి స్థానికులంతా ఒక్కసారిగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు.రాజాం పట్టణంలోని అమ్మవారి కాలనీలో ఈ ప్రకంపనలు ఎక్కువగా కనిపించాయి.

ఈ సంఘటనతో ఒక్కసారిగా జిల్లా వాసులు ఉలిక్కి పడ్డారు.

గతంలోనూ రాజాంలో ఇదేవిధంగా భూమి కంపించింది సంఘటనను అనేకం చోటు చేసుకున్నాయి.

గతేడాది అక్టోబర్ లో అమ్మవారి కాలనీలో భూమి ఇదే విధంగా కంపించిందని స్థానికులు చెబుతున్నారు.ఇక జిల్లాలోని ఇచ్ఛాపురం కవిటి మండలాల్లో గతంలో అన్నిసార్లు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube