ఏయ్ నీ అంతు చూస్తా ! గుడిలో వివాదం స్టేషన్ వరకు...

విజయవాడ కనకదుర్గమ్మ గుడి లో నెలకొన్న వివాదం మరింత ముదిరింది.ఆలయ ఉద్యోగుల సస్పెన్షన్‌ వివాదం క్రిమినల్ కేసుల వరకు వెళ్లింది.

 Durga Temple Eo Eswaramm Complaint Againist Aeo Achutharamayya-TeluguStop.com

తనను ఏఈవో అచ్యుతరామయ్య బెదిరించారంటూ ఇవాళ ఈవో కోటేశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఏయ్ ‘నీ అంతు చూస్తా.

నాకు 2 నెలలే సర్వీసు ఉంది.నీకు చాలా సర్వీసు ఉంది.’ అంటూ ఏఈవో బెదిరంచారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈవో కొటేశ్వరమ్మ.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube