విజయవాడ కనకదుర్గమ్మ గుడి లో నెలకొన్న వివాదం మరింత ముదిరింది.ఆలయ ఉద్యోగుల సస్పెన్షన్ వివాదం క్రిమినల్ కేసుల వరకు వెళ్లింది.
తనను ఏఈవో అచ్యుతరామయ్య బెదిరించారంటూ ఇవాళ ఈవో కోటేశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఏయ్ ‘నీ అంతు చూస్తా.
నాకు 2 నెలలే సర్వీసు ఉంది.నీకు చాలా సర్వీసు ఉంది.’ అంటూ ఏఈవో బెదిరంచారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈవో కొటేశ్వరమ్మ.
.
తాజా వార్తలు