సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడో ఉన్న టాలెంట్ ప్రపంచానికి పరిచయం అవుతుంది.దీంతో చాలా మంది రాత్రికి రాత్రి ఓవర్ నైట్ స్టార్స్ గా మారిపోతున్నారు.
వారి టాలెంట్ తో లక్షల మందికి ఆకర్షిస్తూ ఊహించని విధంగా సెలబ్రిటీలుగా మారిపోతున్నారు.అలా తన గాత్రమాధుర్యంతో ఒక్కసారిగా లైంలైట్ లోకి వచ్చిన వ్యక్తి రాను మండల్ రైల్వే స్టేషన్ లో బెగ్గింగ్ చేసుకుంటూ ఆమె పాడిన పాట ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఆమెని ఫేమస్ చేయడంతో పాటు బాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్ళిపోయింది.
లంతా మంగేష్కర్ వాయిస్ తో కి బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఫిదా అయిపోయారు.
ఇదిలా ఉంటే రాను మండల్ పాడిన అనేక పాటలు ఇప్పుడు బాలీవుడ్ లో పాటలు పాడుతూ సెలబ్రిటీ స్టేటస్ ని అనుభవిస్తుంది.
అప్పుడప్పుడు ఆమె ప్రవర్తనతో విమర్శలు ఎదుర్కొంటున్న ఆమె టాలెంట్ మాత్రం అందరిని ఆకట్టుకుంటుంది.ఇదిలా ఉంటే లేటెస్ట్ గా రాను మండల్ లానే ఉన్న మరో మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గౌహతికి చెందిన ఈ మహిళ కూడా రాను మండల్ పాడిన తేరి మేరీ కహానీ పాటనే పాడింది.ఆ పాటకు సంబంధించిన వీడియోను రాను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అంతేకాదు ఆ మహిళను రాను మండల్ 2.ఓగా పిలుస్తున్నారు.మరి రాను స్థాయిలో ఈమె కూడా ఫేమస్ అవుతుందా లేదా అనేది చూడాలి
.