కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నడూ బీజేపీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేయలేదు గతంలో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసి అధికారాన్ని పంచుకుంది టీఆరెస్ రేవంత్ , ఈటల హోటల్ లో కలిసారని కేటీఆర్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారు హుజురాబాద్ లో టిఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజాదరణ కోల్పోయాయ బీజేపీ ఈటల గెలుపును ఎవరు ఆపలేరు అబద్ధపు ప్రచారాలు చేసి ఓ రెండు శాతం ఓట్లను అటు ఇటు చేద్దామని చూస్తున్నారు.
తాజా వార్తలు