విపుల్ మెహత (35) తన ప్రియురాలు ఏదో జాబ్ చేసుకుని రావడం లో నిత్యం ఆలస్యం అవుతున్నందుకు గోదావపడేవాడు.అలానే ఆమె సర్దుకు పోతుండేది అయితే ఈమధ్య మరీ ఆలస్యం ఎక్కువ కావడం తో విపుల్ లో సహనం చచ్చింది .
ఆమెకు చెప్పాలిసిన పద్దతుల్లో చెప్పాను .ఇక చెప్పలేను అని పెద్ద నిర్ణయానికి వచ్చేసాను అని ఆమెకు ఫోన్ చేసి చెప్పాడు .ఆ రాత్రి ఆమె రాలేదు సరికదా మరుసటి రోజు ఉదయాన్నే వచ్చింది .అప్పటికే తన ఇంటి ముందు ఇరుగుపొరుగు గుమిగూడి ఉన్నారు .ఏమయ్యిందని ఆత్రంగా లోపలకు వెళ్ళింది.పోలీసులు విచారణ జరుపుతున్నారు .విపుల్ 5ఏళ్ళ కూతుర్ని గొంతు పిసికి చంపేసాడు.ఆ తర్వాత విపుల్ కూడా విషం తాగాడు పిల్లదేమో చనిపోయింది, విపుల్ ని డాక్టర్లు చికిత్స చేసి ప్రాణాపాయం లేకుండా రక్షించారు.
విన్నాక చేష్టలు ఉదిగిపోయింది ముంబాయిలో జరిగింది.భార్య ఆలస్యంగా వస్తోందని మానసికంగా భయంకరమైన నిర్ణయానికి వచ్చేసాడు విపుల్ మెహత .ఆదమరిచి తన ప్రక్కనే నిద్ర పోతున్న ఐదేళ్ళ కూతురుని చంపితే దాని తల్లికి బాధ్యతలు గుర్తుకు వస్తాయి అనే నిర్ణయానికి వచ్చాడంటే ఎంతగా మెంటల్ బాలెన్సు తప్పిపోయిందో అర్ధమవుతుంది ; తర్వాత ఏమవుతుంది అనేదానికి జవాబ్ తను విషం తాగుతున్నాను కదా అని మానసికంగా బలవంతుదయ్యాడు అందుకే తన నిర్ణయాన్ని వెంటనే అమలు చేసేసాడు .అయితే పుచ్చుకున్న విషం లో తేడా ఉన్నందున బతికేసాడు పిల్లదాన్ని గొంతు నోక్కేయడంతో అతడి చేతుల్లోనే మరణించింది .మానసికంగా ో హీనం అయ్యే రోగాలు ఎక్కువయ్యాయి సకాలంలో సైకియాట్రిస్ట్ ల వద్దకు పోతే ఎదుటివారిని చంపే ఆలోచనలు తగ్గుముఖం పడతాయి
-యర్నాగుల సెటైర్స్
.