హైదరాబాద్ కూకట్పల్లిలో నిషేధిత డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్ అయింది.ఈ క్రమంలో ముఠాలోని ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోక నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు.నిందితుల నుంచి 18 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు.
మాదకద్రవ్యాలను సరఫరా చేసినా, క్రయవిక్రయాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.