మృగానికి 2 సార్లు ఉరి తీయండి

మానవ మృగంగా మారిపోయి నిస్సహాయ స్థితిలో తల్లి కొడుకులను దారుణంగా వధించిన సెంథిల్ కుమార్ (32)ను ఈ రోజు కోయంబత్తూరు మహిళా కోర్టు 2సార్లు ఉరి తీయమని తీర్పు నిచ్చింది.అంతే కాకుండా 7 ఏళ్ళ పాటు కఠిన కారాగార శిక్ష అమలు చేయాలని ఆదేశించింది .

 Double Death Sentence To Murder Convict In Coimbatore-TeluguStop.com

మూడు మర్దర్లకు వేయి రూపాయలు చొప్పున జరిమానా విధించింది.అసలు సెంథిల్ చేతిలో మూడు మర్దర్లకు కారణం కేవలం సెంథిల్ ను ఇల్లు ఖాళి చేయించినందుకు కసి పెట్టుకుని చేసిన దారుణంగా ప్రాసిక్యూషన్ కథనం .కోయంబత్తూరు గణపతి రామకృష్ణాపురం రంగనాథన్ వీధిలో వత్సలాదేవి (27) తన కొడుకులు మలిగన్ (7) ప్రనీత్ (11నెలలు) తో నివాసము ఉంటోంది.ఆమె పక్క గది సెంథిల్ కు అద్దెకిచ్చి అతడి తీరు బాగోనందున ఖాళీ చేయించింది .ఆ కసి తో గత ఏడాది జూన్ 1న ఆమెపై అత్యాచారం చేసి కత్తితో 52 సార్లు పొడిచి చంపేసాడు బయంతో వణికిపోతున్న కొడుకు మలిగాన్ ను 21కత్తిపోట్లతో చంపేసి ప్రనీత్ 11కత్తిపోట్లతో హత్యచేసాడు .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube