రేపు దేశ ప్రధాని బేగంపేట విమానాశ్రయం కు మధ్యాహ్నం చేరుకోనున్న నేపథ్యం లో భారీ భద్రత ను ఏర్పాట్లను పరీశీలించడానికి వచ్చిన బిజెపి రాష్ట్ర, జాతీయ నాయకులు..
వారితో పాటు ఢిల్లీ నుండి వచ్చిన స్పెషల్ ఆఫీసర్లు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ లోపల తనిఖీలు చేశారు.అడిషనల్ సి పి ,ట్రాఫిక్ సి పి ,డి సిపి లు ఎ సి పి లు.అనంతరం ప్రధాని కాన్వాయ్ రిహల్సాస్ చేసారు.నేరుగా బేగంపేట విమానాశ్రయంలో దిగి ఇక్కడ నాయకులు ,కార్యకర్తల కు అభివాదం చేస్తారని,మాట్లాడే షెడ్యూల్ మాత్రం లేదని, తిరిగి రెండు గంటల్లో చెన్నై బయలుదేరుతారని బి జె పి జాతీయ ఓ బి సి సెల్ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు.