ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ హాట్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.అంతా ఎక్సపోజ్ చేస్తూ తన నడుము అందాలు బయట పెడుతున్న ఈ బ్యూటీని ఇంకా గుర్తుపట్టలేదా.
ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా మంచి స్టార్ గా ఎదిగింది.అంతేకాదండోయ్ రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా పాల్గొని మరింత క్రేజ్ సంపాదించుకుంది.
ఇక ఇటీవలే తన లవ్ కు కూడా బ్రేకప్ చెప్పింది.అదేనండయో దీప్తి సునైనా.
బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరై ఎంతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ దీప్తి సునయన.హౌస్ లో ఉన్నంత కాలం తన అల్లరితో, ఎమోషనల్ తో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.
దీప్తి బిగ్ బాస్ షో కంటే ముందు డబ్ స్మాష్ వీడియోలతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.ఆ తర్వాత యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ తో బాగా మెప్పించింది.
అలా అక్కడినుంచి బిగ్ బాస్ లో అవకాశం అందుకోగా తన కెరీర్ మొత్తం బిగ్ బాస్ తో మొదలైందని చెప్పవచ్చు.ఇక బిగ్ బాస్ తర్వాత పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించి.
మంచి సక్సెస్ లు అందుకుంది.మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది.
అంతేకాకుండా సింగర్ గా తన పాటతో బాగా మెప్పించింది.ఇక దీప్తి సునయనకు మరో సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ తో ఉన్న సంబంధం గురించి అందరికీ తెలిసిందే.
వీరిద్దరూ కలిసి గతంలో కొన్ని కవర్ సాంగ్స్ కూడా చేశారు.అలా వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ షిప్ ఏర్పడింది.కొంతకాలం వరకు వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ లా ఉన్నట్లు అందరినీ నమ్మించారు.కానీ కొంతకాలం తర్వాత వీరిద్దరి మధ్య లవ్ నడుస్తుందని అనుమానాలు వచ్చాయి.అంతేకాకుండా టాటులు కూడా ఒకేలా వేయించుకోవటంతో బాగా అనుమానాలు రావడంతో బిగ్ బాస్ సీజన్ 5 తో నిజమైంది.పలు బుల్లితెర షో లలో కూడా వీరిద్దరు జంటగా పాల్గొని బాగా రచ్చరచ్చ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
సీజన్ 5 లో షణ్ముఖ్ పాల్గొని రన్నరప్ గా నిలిచాడు.అతడు హౌస్ లో ఉన్నప్పుడు మరో కంటెస్టెంట్ సిరి తన లైఫ్ లోకి ఎంట్రీ ఇవ్వటంతో షన్ను లైఫ్ మొత్తం మారిపోయింది.
మొత్తానికి నెగిటివిటిని మూటగట్టుకున్నాడు.ఆల్రెడీ దీప్తి సునయన తో లవ్ లో ఉన్నాడు.ఓసారి దీప్తి సునయన కూడా అదే వేదికపై షణ్ముఖ్ కు లవ్ ప్రపోజల్ కూడా చేసింది.దీంతో వీరిద్దరి మధ్య లవ్ నడుస్తుంది అని అందరికీ క్లారిటీ వచ్చింది.
అయినా కూడా షన్ను సిరితో మితిమీరి హద్దులతో ప్రవర్తించడంతో బాగా విమర్శలు ఎదుర్కొన్నాడు.అంతేకాకుండా షో నుండి బయటికి వచ్చాక దీప్తి సునయనను దూరంగా ఉంచటంతో.
దీప్తి అస్సలు నిర్ణయాన్ని తీసుకుంది.ఇక షన్ను తో తన రిలేషన్ కరెక్ట్ కాదని బ్రేకప్ చెప్పుకుంది.
ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.ఇక ఆరోజు నుంచి దీప్తి బాగా ఎమోషనల్ గా ఉంటుంది.
సోషల్ మీడియా వేదికగానే తాను రిఫ్రెష్ అవుతుంది.కొన్ని కొన్ని కొటేషన్స్ తో అందరి దృష్టిని తాకుతుంది.
మొత్తానికి ఇప్పుడు షన్ను మైకం నుండి బయటపడింది.అప్పుడప్పుడు ఫన్నీ వీడియో లను కూడా పంచుకుంటూ ఉంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా లో ఒక ఫోటో పంచుకుంది.ఆ ఫోటోలో ఆమె తన బెడ్ పై తలకిందులుగా నిలబడి ఆసనాన్ని వేసింది.
ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ గా మారింది.