సంవత్సరం పొడవునా లభించే పండు కివి.పౌష్టిక ఆహారాలలో కివి పండు మొదటి స్థానంలో ఎప్పుడూ ఉంటుంది.
ఎందుకంటే ఇది ఆరోగ్యానికి అవసరమైన అనేక ముఖ్యమైన పోషకాలను శరీరానికి అందిస్తుంది.ఈ పండు పలు అనారోగ్య సమస్యలకు సూపర్ మెడిసిన్ గా పనిచేస్తుంది.
మధుమేహం గుండె జబ్బులు నిద్రలేమితో బాధపడే వారికి కివి పండు దివ్య ఔషధంగా పనిచేస్తుంది.గుండె జబ్బులు ఉన్నవారు సాధారణంగా కివిని తినడం ఎంతో మంచిది.
ఇది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.అధిక రక్తపోటు ఉన్నవారు కచ్చితంగా కివి పండు తింటే అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.
కివి శరీరంలోని చక్కర స్థాయిని తగ్గిస్తుంది.కివి తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకి వెళ్ళిపోతాయి.
దీనీ సానుకూల ప్రభావం మన చర్మంపై కనిపించడం మొదలవుతుంది.రక్తపోటు అదుపులో ఉంచడానికి కివి పండ్లు ఎంతో బాగా పనిచేస్తాయి.
రక్తంలోని చక్కెర స్థాయిను తగ్గించే గుణం కివికి ఉంది.ఇది మధుమేహం ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది.
రోజుకు రెండు, మూడు కివి పండ్లను తింటే నేత్ర వ్యాధులు తొలగిపోతాయి.వయసు పెరుగుదలతో వచ్చే కణాజాల క్షీణతను కివి పండ్లు తగ్గిస్తాయి.పడుకోడానికి గంట ముందు రెండు కివి పండ్లు తింటే హాయిగా నిద్ర పడుతుంది.కివిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చర్మంపై అద్భుతమైన నియారింపు వస్తుంది.చర్మంపై ముడతలు దూరమైపోతాయి.కడుపు సమస్యలు ఉన్నవారు కివి ని క్రమం తప్పకుండా తీసుకోవడం ఎంతో మంచిది.
అంతేకాకుండా కడుపులోని అల్సర్లను నయం చేయడంలో ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది.కివిలో ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది.
కివి పండు ఎముకలకు ఎంతో బలాన్ని ఇస్తుంది.ఇది గర్వంతో ఉన్న స్త్రీలకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
ఇది కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తుంది.మానసిక సమస్యలతో బాధపడే వారు ఒత్తిడిని తగ్గించుకోవడానికి దీన్ని తీసుకోవడం మంచిది.