అమరావతి ఆర్-5 జోన్‎లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ

అమరావతి ఆర్-5 జోన్‎లో పేదలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనుంది.ఈ మేరకు వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు.

 Distribution Of House Plates To The Poor In Amaravati R-5 Zone-TeluguStop.com

ఎన్టీఆర్ జిల్లాతో పాటు గుంటూరు జిల్లాలోని సుమారు 50,790 మంది లబ్దిదారులకు ఆర్ -5 జోన్‎లో 25 లే అవుట్లలో సీఎం జగన్ పట్టాలను అందించనున్నారు.అనంతరం లబ్దిదారులకు 5,024 టిడ్కో ఇళ్లను పంపిణీ చేయనున్నారు.

మరోవైపు కరకట్ట పొడవునా సీఎం కటౌట్ లు దర్శనమిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube