టాలీవుడ్ సినీ నటి గ్లామర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ పరిచయం గురించి తెలుగులోనే కాకుండా ఇతర సినీ పరిశ్రమలో కూడా తెలిసిందే.తన నటనతో ఎంతో మంది ఫాలోయింగ్ పెంచుకున్న ఈ బ్యూటీ.
తన పెళ్లి తర్వాత మరింత గ్లామర్ గా కనిపిస్తుంది.అంతేకాకుండా ప్రస్తుతం వరుస సినిమాలతో ఆఫర్ లను సొంతం చేసుకుంది.
సోషల్ మీడియాలో కూడా కాజల్ తెగ యాక్టివ్ గా ఉంటుంది.
పెళ్లి తర్వాత సినిమాల్లో నటించిందని పుకార్లను తోసిపుచ్చిన కాజల్.
మొత్తానికి పెళ్లి తర్వాతే వరుస ఆఫర్ లను సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్ ఇటీవలె తమిళ సినిమాలో నటించగా.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.ఇక ఈ సినిమా గురించి కొన్ని విషయాలు తెలిపిన డైరెక్టర్ కాజల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.
తమిళ డైరెక్టర్ ఎస్ కళ్యాణ్ దర్శకత్వం తెరకెక్కనున్న సినిమా ‘గోష్టి’. ఈ సినిమా పొలిటికల్ హర్రర్ మూవీ ఈ నేపథ్యంలో తెరకెక్కనుంది.రాజకీయ దృష్టిలో అందులో ఫన్, హర్రర్ వంటి అంశాలను జతచేసి ఈ సినిమాను చేశారు.ఈ సినిమా షూటింగ్ జనవరిలో మొదలుపెట్టగా.వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేశారు.తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయగా అందులో.
జయలలిత తరహ వేషధారణలో బాగా ఆకట్టుకుంది.
అంతేకాకుండా పలువురు రాజకీయ నేతలు శశికళ, అమిత్ షా కూడా ఉన్నారు.
ఇక ఈ సినిమాలో పాలిటిక్స్, హార్రర్ పేరు వినిపించేటట్లు గోష్ఠి అనే టైటిల్ పెట్టారట.ఈ విధంగా ఈ సినీ దర్శకుడు కొన్ని విషయాలు మాట్లాడగా.
ఈ సినిమా కథ వినగానే కాజల్ వెంటనే ఓకే చెప్పిందని తెలిపాడు.జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించగా త్వరగా ముగించారని.
దానికి కారణం కాజల్ అని తెలిపాడు.ఇక మొదటి రోజు కాజల్ ఎంత ఎనర్జీతో సినిమా మొదలు పెట్టిందో.
షూటింగ్ చివరి వరకు అదే ఎనర్జీ తో పని చేసిందని తెలిపాడు.ఇక ఈ సినిమా మే నెలలో, జూన్ మొదటి వారంలో విడుదల కానుంది.