తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు..

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్సించుకున్నారు.ఈ ఉదయం విఐపి విరామ సమయంలో ఏపీ విద్యా శాఖామంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు , ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, డైరెక్టర్ మలినేని గోపిచంద్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

 Director Gopichand Malineni Minister Botsa And Some Others Darshan Tirumala Temp-TeluguStop.com
Telugu Mlaponnada, Mpvemi, Tirumala Temple-Press Releases

దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube