పంజాబ్ సీఎం ఇంటి ముందు రైతు సంఘాల ధర్నా.. నెలకొన్న ఉద్రిక్తత

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇంటి ముందు తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.సంగ్రూర్ నిరసనలతో హోరెత్తుతోంది.

 Dharna Of Farmers' Associations In Front Of Punjab Cm's House.. Tension-TeluguStop.com

సంగ్రూర్ లోని సీఎం నివాసం ఎదుట రైతు సంఘాలు ధర్నాకు దిగాయి.ముఖ్యమంత్రి స్పందించి తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పోలీసులకు, ఆందోళన కారులకు మధ్య వాగ్వివాదం చెలరేగింది.పరిస్థితి సద్దుమణగకపోవడంతో నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

ఈ ఘటనలో పలువురు రైతులు గాయపడ్డారని సమాచారం.నిరసనకారుల నినాదాలు, పోలీసుల లాఠీచార్జ్ తో ఉద్రిక్తత నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube