సీఎం జగన్ ఆదేశాలతో ధార్మిక పరిషత్ ఏర్పాటు అయిందని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.మన్యం భూములపై పూర్తి హక్కు దేవదాయ శాఖకే ఉంటుందని తెలిపారు.
వాటి మీద వచ్చే ఫలసాయంపై మాత్రం ఆలయ అర్చకులకు హక్కు ఉంటుందన్నారు.దేవదాయ శాఖలో ఉద్యోగుల కొరత ఉన్న నేపథ్యంలో.
పాలన సౌలభ్యం కోసం మాత్రమే రెవెన్యూ ఉద్యోగులను తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.