నేటితో ముగియనున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి.ఆశ్వయుజ శుద్ధ దశమి పురస్కరించుకొని.

 Devi Sharannavaratri Celebrations Will End Today-TeluguStop.com

శ్రీ రాజ రాజేశ్వరి దేవిగా అమ్మవారు నేడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.మధ్యాహ్నం 12 గంటలకు పూర్ణాహుతితో ఉత్సవాలు లాంఛనంగా ముగించనున్నారు.

అదేవిధంగా సాయంత్రం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి తెప్పోత్సవాన్ని ఆలయ అధికారులు నిర్వహించనున్నారు.అయితే కృష్ణా నదికి వరద ఉధృతి ఎక్కువగా ఉన్న కారణం చేత స్వామి అమ్మవార్ల నడివిహారానికి బ్రేక్ పడిన విషయం తెలిసిందే.

నేడు ఆఖరి రోజు పురస్కరించుకొని భక్తులందరికీ కనకదుర్గమ్మ దర్శనాన్ని ఉచితంగా కల్పించనున్నారు ఆలయ అధికారులు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube