MLA Marri Rajasekhar Reddy : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విద్యాసంస్థలో ఆగిన కూల్చివేతలు..!

మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి( MLA Marri Rajasekhar Reddy ) విద్యాసంస్థల్లో కూల్చివేతల ప్రక్రియ ఆగింది.ఎంఎల్ఆర్టీఐటీఎం, ఎరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలో కూల్చివేతలు నిలిచాయి.

 Demolitions Stopped At Mla Marri Rajasekhar Reddys Educational Institution-TeluguStop.com

అయితే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని( Quthbullapur Constituency ) దుండిగల్ లో చిన్నదామర చెరువును ఆక్రమించి అక్రమంగా భవనాలు నిర్మించారనే ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపిన అధికారులు వారం రోజుల కిందటే యాజమాన్యానికి నోటీసులు అందజేశారు.

ఈ క్రమంలోనే కలెక్టర్ ఆదేశాలతో ఇరిగేషన్, రెవెన్యూ మరియు పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేతలను నిర్వహించిన సంగతి తెలిసిందే.మరోవైపు మాజీ మంత్రి మల్లారెడ్డి,( Ex Minister Mallareddy ) ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో( Congress Party ) చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.అయితే కూల్చివేతల ప్రక్రియ కోర్టు ఆదేశాలతో నిలిచాయా? లేక కాంగ్రెస్ లో చేరతారనే వార్తల నేపథ్యంలో కూల్చివేతలు నిలిచాయా? అన్న వ్యవహారంలో చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube