అక్రమ నిర్మాణాలు ప్రభుత్వస్థలాలలో జరిపిన నిర్మాణాలని నగర మునిసిపాల్ శాఖ అధికారులు పోలీస్ డిపార్టుమెంటు వారి సహాయంతో కూల్చి వేయడం మొదలుపెట్టారు.ప్రస్తుతం కూల్చివేతలని ఎల్బీనగర్ పరిసర ప్రాంతాలలో కొనసాగిస్తున్నారు.
దీనిపట్ల ప్రజలనుండి తీవ్రమయిన వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.ఎంతోకష్టపడి కట్టుకున్న ఇల్లులని ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చటాన్ని స్థానికులు తమ నిరసనలతో మునిసిపల్ శాఖ అధికారులతో గొడవపడుతున్నారు.
అయ్యప్పసొసైటీ నుండి మొదలైన ఈ కూల్చివెతలు ఇప్పుడు నగరం అంతట విస్తరించాయి.అధికారుల కొరడాతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
అధికారులు గర్షణలు జరగకుండా పోలీస్ వరిసహయాన్ని తీసుకొని కూల్చివెతలనొ కొనసాగిస్తున్నారు.