తెలంగాణ వ్యాపారవేత్తల చుట్టూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉచ్చు..!

ఢిల్లీ లిక్కర్ స్కామ్‎లో తెలంగాణ వ్యాపారవేత్తల మెడలకు ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది.అక్రమ నగదు లావాదేవీలపై ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

 Delhi Liquor Scam Trap Around Telangana Businessmen..!-TeluguStop.com

దీనిలో భాగంగా వెన్నమనేని శ్రీనివాసరావును ఢిల్లీకి రావాల్సిందిగా ఈడీ అధికారులు నోటీసులు అందించారు.అదేవిధంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరి కొంతమందికి కూడా నోటీసులు అందించింది.

అయితే నేడు ఢిల్లీలో ఈడీ విచారణకు వెన్నమనేని హాజరుకానున్నారు.మరోవైపు లిక్కర్ స్కామ్ లో నిందితులను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube