ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక ట్విస్ట్ నెలకొంది.ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ రెండో చార్జిషీట్ ను దాఖలు చేసింది.
ఇందులో మొత్తం 17 మందిని నిందితులుగా ఈడీ అభియోగిస్తున్నట్లు తెలుస్తోంది.ఈడీ ఛార్జిషీట్ లో పలువురు కీలక వ్యక్తుల పేర్లను చేర్చారు.
వీరిలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, వైసీపీ ఎంపీ మాగుంటతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును కూడా ఈడీ చేర్చినట్లు సమాచారం.హవాలా రూపంలో వచ్చిన నిధులను గుజరాత్ ఎన్నికల ప్రచారానికి ఆప్ వాడుకుందని ఈడీ అభియోగించింది.