రేపటి ఈడీ విచారణకు దూరంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..!

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రేపటి ఈడీ విచారణను దూరంగా ఉండనున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈనెల 18న కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు సమన్లు అందించిన సంగతి తెలిసిందే.

 Delhi Cm Kejriwal Away From Ed Investigation Tomorrow-TeluguStop.com

ఈ క్రమంలోనే రేపు విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లలో పేర్కొంది.అయితే ఆరోగ్య కారణాలతో రేపటి ఈడీ విచారణకు కేజ్రీవాల్ హాజరు కాలేకపోతున్నారని తెలుస్తోంది.ఈనెల 30వ తేదీ వరకు కేజ్రీవాల్ విపాసనలో ఉండనున్నారు.ఈ నేపథ్యంలోనే ఈడీ విచారణకు ఆయన దూరంగా ఉండనున్నారని సమాచారం.అయితే విపాసన అనేది యోగ- ధ్యాన ప్రక్రియన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube