తల్లిదండ్రులతో కలిసి కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సీఎం..!!

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం మొదటి దశలో కరోనా టైములో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన ఫ్రంట్ లైన్ వర్కర్లకు వేసిన సంగతి తెలిసిందే.రెండో దశ మార్చి ఫస్ట్ నుండి ప్రారంభం కాగా నలభై ఐదు సంవత్సరాలకు పైబడి ఉన్న వాళ్లు అదేవిధంగా 60 సంవత్సరాలకు పైబడిన వాళ్లకి కరోనా వ్యాక్సిన్ అందించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవటం జరిగింది.

 Delhi Cm Aravind Kejriwal Takes Corona Vaccine With Parents,  Corona Vaccine,del-TeluguStop.com

ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తాజాగా తన తల్లిదండ్రులతో కలిసి ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో వ్యాక్సిన్‌  మొదటి మోతాదును స్వీకరించారు.

ప్రజలందరూ ముందుకు వచ్చి టీకా తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.

అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి అని పిలుపునిచ్చారు.మరోపక్క జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లో ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా  ఈ రోజు కరోనా టీకా మొదటి మోతాదు చేయించుకోవడం జరిగింది.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube