వారికి 50,000 సాయం ప్రకటించిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్..!!

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కరోనా కారణంగా చనిపోయిన కుటుంబ సభ్యులకు గతంలో సాయం చేస్తామని ప్రకటించిన రీతిలో వారికి సాయం చేయడానికి రెడీ అయ్యారు.ఈ సందర్భంగా ఓ పోర్టల్ ప్రారంభించడం జరిగింది.

 Delhi Chief Minister Arvind Kejriwal Announces 50,000 Delhi, Arvind Kejriwal ,-TeluguStop.com

కరోనా కారణంగా కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబ సభ్యులు ఈ పోర్టల్ ని ఆశ్రయించాలని తెలిపారు.బాధితు

ఇక ఇదే రీతిలో బాధ్యత కుటుంబ సభ్యులను సందర్శించే క్రమంలో ప్రభుత్వ ప్రతినిధులు హుందాగా వ్యవహరించాలని తెలిపారు.

బాధితుల దగ్గర నుండి ఎటువంటి డబ్బులు తీసుకోకూడదని గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు.కరోనా కారణంగా చనిపోయిన బాధిత కుటుంబాలకు కచ్చితంగా ఆర్థిక సహాయం చేయాలని అధికారులకు సూచించారు.

అదే రీతిలో కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన పిల్లలకు నెలకు 2,500 రూపాయలు చొప్పున స్టైఫండ్ ఇవ్వటానికి  కేజ్రీవాల్ ప్రభుత్వం రెడీ అయింది.  ఇక ఇదే రీతిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు 50వేల రూపాయలు  ఢిల్లీ ప్రభుత్వం అందించడానికి రెడీ అయింది.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube