సిరియా పడవ బోల్తా ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య

సిరియా తీరంలో పడవ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది.సముద్రంలో 150 మంది వలసదారులతో లెబనాన్ వెళ్తున్న పడవ బోల్తా పడింది.

 Death Toll Rises In Syria Boat Capsizing Incident-TeluguStop.com

ఈ ఘటనలో ఇప్పటివరకు మొత్తం 94 మంది మృత్యువాత పడ్డారు.ఈ విషయాన్ని సిరియా ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.

నిన్న మధ్యాహ్నం నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో 20 మందిని ప్రాణాలతో రక్షించారు అధికారులు.

మృతుల సంఖ్య పెరుగుతుండటంతో దేశంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube