మంచినీటి వాటర్ ట్యాంక్ లో శవం( Dead Body ) కనిపించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
నల్గొండ మున్సిపాలిటీ( Nalgonda Municipality ) పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మున్సిపాలిటీ పరిధిలోని పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంక్ లో( Hindupur Water Tank ) శవం ఉన్నట్లు గుర్తించారు.అయితే గత కొన్ని రోజులుగా ఆ వాటర్ ట్యాంక్ నీళ్లనే పలు వార్డుల ప్రజలు తాగుతున్నారని సమాచారం.
ఈ క్రమంలోనే తాగునీరు తేడాగా ఉండటంతో వాటర్ సప్లై సిబ్బందిని ప్రజలు ప్రశ్నించారు.దీంతో వాటర్ ట్యాంక్ ను పరిశీలించగా సిబ్బంది శవాన్ని గుర్తించారు.
దీంతో మున్సిపాలిటీ సిబ్బందిపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు.మృతుడు హనుమాన్ నగర్ కు చెందిన ఆవుల వంశీగా( Avula Vamshi ) గుర్తించారు.
కాగా వంశీ కనిపించడం లేదని గత నెల 24న పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy