టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ముగిసిన నిందితుల కస్టడీ

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం కేసులో నిందితుల సిట్ కస్టడీ ముగిసింది.దీంతో నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు అధికారులు.

 Custody Of Accused Ends In Tspsc Paper Leakage Case-TeluguStop.com

మొదట అరెస్ట్ చేసిన తొమ్మిది మందితో పాటు మరో ముగ్గురిని సిట్ అధికారులు ధర్మాసనానికి తరలించారు.ఈ క్రమంలో వారిని న్యాయస్థానం రిమాండ్ కు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది.

తొమ్మిది మంది నిందితులను జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించాలని తెలిపింది.ఈ నేపథ్యంలో నిందితులను కింగ్ కోఠి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించారు.

మరోవైపు నిందితులకు బెయిల్ ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube