ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కేంద్ర ప్రభుత్వం కు సంచలన లేఖ రాశాడు.రాష్ట్రలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయమై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఎస్ఈసి ఎన్నికలను రీ షెడ్యూల్ చేసింది.
ఆదిత్యనాద్ రాసిన లేఖలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 16 నుండి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణి చేయాలని సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వ్యాక్సిన్ కార్యక్రమం ను మొదలు పెట్టింది.ముందుగు డాక్టర్స్ కు ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి పోలీసులకు అందిస్తున్నారు.
నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ మరియు వ్యాక్సిన్ ను ఎలా రెండు ఏకకాలంలో అందించాలో చెప్పాలని కేంద్ర ప్రభుత్వంను కోరింది.ఇంకా 73 వేల మంది పోలీసులు 7 లక్షల మంది ఫ్రంట్ లైన్ ఉద్యోగులు ఉన్నారు.
పోలీసు లకు అంటే ఎన్నికల డ్యూటీ ఉన్న చోట వ్యాక్సిన్ ను అందించవచ్చు మిగతా వారికి వేరే చోట డ్యూటీ పడితే పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించింది.మొత్తంగ 2041 వ్యాక్సినేషన్ కేంద్రాలను రాష్ట్ర అంతటా ఏర్పాటు చేశాం ఇలాంటి సమయంలో రెండు ఒకేసారి ఎలా నిర్వహించాలో చెప్పాలని కేంద్రానికి సిఎస్ ఆదిత్యనాద్ లేఖ రాశాడు.