విరాట్ కోహ్లీ కి రాజీవ్ ఖేల్ రత్నే

టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి త్వరలోనే రాజీవ్ ఖేల్ రత్న అవార్డు రానున్నట్లు సమాచారం.ఇటీవల సూపర్ ఫాంలో ఉన్న కోహ్లీకి రాజీవ్ ఖేల్ రత్న అవార్డును ప్రకటించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

 Virat Kohli Nominated For Rajiv Gandhi Khel Ratna Award-TeluguStop.com

ఈ మేరకు కొద్దిసేపటి క్రితం బీసీసీఐ కేంద్రానికి ఓ లేఖ రాసింది.బీసీసీఐ ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

అన్నీ కలిసొస్తే కోహ్లి కి ఖేల్ రత్న కన్ఫర్మ్ అని క్రీడా వర్గాలు అంటున్నాయి.ఈ వార్త తెలిసిన తరవాత కోహ్లీ అభిమానులలో సంతోషం వెల్లి విరుస్తోంది.

తమ సూపర్ స్టార్ ఆటగాడు అరుదైన గౌరవం దక్కించుకో బోతున్నాడు అనే సంతోషం లో ఉన్నారు వారు.మరొక పక్క రహనే కి అర్జున్ అవార్డ్ ని కేంద్రం సిఫార్సు చేయబోతోంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube