రూ.2 వేల నోట్ల మార్పిడికి ఐడీ ప్రూఫ్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది.రెండు వేల నోట్ల మార్పిడికి ఐడీ ప్రైఫ్ తప్పనిసరి చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది.
ఈ నేపథ్యంలో ఎలాంటి గుర్తింపు కార్డులు లేకుండా రూ.2 వేల నోట్ల మార్పిడికి అనుమతిని ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.అయితే ఇటీవల రూ.2 నోట్లను రద్దు చేస్తూ ఆర్బీఐ కీలక నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే.