అతనికి
ఇద్దరు భార్యలు
.ఓకే గ్రామంలో వేరు వేరు ఇళ్లలో ఉంటున్నారు.
అయితే
కరోనా వైరస్
వ్యాప్తి నియంత్రించేందుకు
కేంద్రం లాక్ డౌన్
విధించిన సంగతి తెలిసిందే.దీంతో ఓకే గ్రామంలో ఉన్న రెండు ఇళ్లకి తిరిగే అవకాశం లేకపోవడంతో భార్యలు ఇద్దరు కూడా కలిసుందాం అని పిలిచాడు భర్త.
దీంతో భార్యలు ఇద్దరు కూడా ఒక ఇంట్లోకి చేరారు.అయితే నిన్న ఆదివారం కావడంతో ఇంట్లోనే ఇద్దరు భార్యలు కలిసి
నాటు కోడి
కూడా వండి భర్త కోసం ఎదురు చూస్తున్నారు.
అలా ఎదురు చుసిన వారికీ అతను మద్యం తగి రావడం బాధగా అనిపించింది.దీంతో ఇద్దరు భార్యలు అతన్ని తిట్టారు.ఎందుకు ఇలా తాగొచ్చావ్ అంటూ ప్రశ్నించారు.
దీంతో ఆ భర్త కోపోద్రిక్తుడై నాటుకోడి కోసిన
కత్తి
ని మొదటి భార్యపై విసరడంతో ఆమె తలకు తగిలి తీవ్ర గాయం అయ్యింది.
దీంతో ఆమెను స్థానికులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.దీంతో ప్రస్తుతం భార్య పరిస్థితి విషమంగా ఉంది.ఈ ఘటన
విశాఖ జిల్లా గూడెంకొత్త వీధి మండలం గూడెంకాలనీ గ్రామం
లో జరిగింది.