కరోనా టీకా వేస్తే పక్షవాతం నయమైంది..!

కరోనా వైరస్ ను నియంత్రించడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రోగ్రాం జరుగుతుంది.మన దేశంలో 32 కోట్లకు పైగా ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు.

 Corona Vaccine Cures Paralysis In Madhya Pradesh, Abdhul Mazid Khan, Corona, Cor-TeluguStop.com

అయితే వ్యాక్సిన్ పై కొందరికి ఇంకా అనుమానాలు, డౌట్లు ఉన్నాయి.వ్యాక్సిన్ కు సంబందించి అనుమానాలు ఏమి వద్దని అధికారులు చెబుతున్నా మళ్లీ అలానే వెనకడుగు వేస్తున్నారు.

ఈ క్రమంలో మధ్యప్రదేష్ లో ఒక విచిత్రమైన కేసు తెర మీదకు వచ్చింది.కరోనా టీకా వేసుకున్న ఓ వ్యక్తికి అనారోగ్యం నయమైంది.

కొన్ని నెలలుగా పక్షవాతంతో బాధపడుతున్న ఆయనకు వ్యాక్సిన్ తీసుకోగా వ్యాధి నయమైంది.

మధ్యప్రదేష్ లోని రాజ్ గఢ్ జిల్లాలో అబ్ధుల్ మజీద్ ఖాన్ ఏడు నెలలుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు.

ఆ ప్రభావంతో అతడి నోటి మీద పడ్డది.చాలా చోట్ల చికిత్స చేయించినా అతనికి బాగు కాలేదు కానీ కరోనా వ్యాక్సిన్ వేసుకోగానే అరగంటలో పక్షవాతం 75 శాతం వరకు నయమైంది.

అతనికి కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చినట్టు తెలుస్తుంది.అరగంటలో అవయవాల కదలిక ప్రారంభమైందని.

పక్షవాతం కారణంగా మాట్లాడటంలో ఇబ్బంది ఉన్న తనకు ఇప్పుడు సరిగా మాట్లాడుతున్నానని చెప్పాడు. అతను కూడా కరోనా వ్యాక్సిన్ ను అందరు వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube