ఏపీలో దారుణం.. ఒక వ్యక్తి ద్వారా 80మందికి కరోనా!

కరోనా వైరస్ ఎలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ గత ఐదు నెలలుగా ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తుంది.

 One Corona Patient Spread 80 Members In Andhra Pradesh, Andhra Pradesh, Coronavi-TeluguStop.com

ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ ని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ అమలు చేశాయి.ఈ వైరస్ కి వ్యాక్సిన్ కనుకునేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయ్.

ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ మన భారత్ లోను విజృంభిస్తుంది.రోజు రోజుకు అత్యంత దారుణంగా పెరుగుతుంది.లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ వైరస్ అదుపులో రావటం లేదు.అయితే ఇంకా ఈ నేపథ్యంలోనే ఏపీలో జరిగిన ఓ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యక్తి ద్వారా 80 మంది కరోనా వైరస్ సోకినా ఘటన కలకలం రేపుతోంది.పెదపూడి మండలం జి.మామిడాడ గ్రామానికి చెందిన 53 తెల్ల వ్యక్తి ఈ నెల 21న కాకినాడ జిజిహెచ్ లో కరోనాతో మరణించాడని, అతని ద్వారా ఇంతమందికి కరోనా వైరస్ వచ్చిందని అధికారులు తెలిపారు.ఒక వ్యక్తి ద్వారా ఇంతమందికి కరోనా వైరస్ సోకడం రాష్ట్రంలో ఇదే తొలిసారి అని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube