కరోనా.పేరు వింటేనే భయం వేస్తుంది ప్రజలకు.
అలాంటి ఈ వైరస్ గురించి అమెరికన్ వైద్యులు భయంకర నిజాలు బయట పెట్టారు.కరోనా వైరస్ ఊపిరితిత్తుల వ్యాధి కంటే భయంకరమైనది అని అమెరికన్ వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఈ కరోనా వైరస్ సోకినా వారి శరీర భాగాల్లో రక్త గట్టిపడటం, గడ్డకట్టడం వంటి సంకేతాలు కనపడుతున్నాయి అని వైద్యులు చెప్తున్నారు.
ఇంకా ఈ వైరస్ కారణంగా శరీరాన్ని నాశనం చేసే అవకాశం ఉంది అని యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడాకు చెందిన డాక్టర్ స్కాట్ బ్రాకెన్రిడ్జ్ చెప్పుకొచ్చారు.
ఇంకా ఈ సందర్భాల్లో అవయవాల పని చేయకపోవడానికి కూడా కరోనా వైరస్ ఏ కారణంగా కనపడుతుంది అని ఆ వైద్యుడు తెలిపారు.
ఇంకా ఇలా ఉంటే కరోనా పేషంట్లలో ఊపిరితిత్తుల భాగాలు రక్తరహితంగా ఉన్నాయని పల్మనాలజిస్ట్లు చెప్పారు.
అంతేకాదు కిడ్నీలు కూడా గడ్డ కట్టినట్టు చెప్తున్నారు.ఇంకా ఈ కరోనా ఇన్ని రకాలుగా శరీరానికి హాని కల్గిస్తుండటంతో ముందుగానే రక్తం సన్నపడటానికి అధిక మోతాదులో డ్రగ్ను ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.
.