తమిళనాడులో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది.నిత్యం వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
రోజూ వేలల్లో కేసులు నమోదవ్వడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.సామాన్య ప్రజల నుండి ప్రజాప్రతినిధుల వరకు అంత ఈ మహమ్మారి పేరు చెబితూనే భయపడిపోతున్నారు.
ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు విడిచారు.ఈ మహమ్మారి ఒకరిని నుంచి మరొకరికి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.
కేంద్రం ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా వైరస్ తీవ్రత తగ్గడం లేదు.ఈ మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అంతవరకు మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించాలని కోరారు.
తాజాగా తమిళనాడు ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.గడిచిన 24 గంటల్లో 5,692 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 5,63,691కి చేరింది.గడిచిన 24గంటల్లో ఒక్కరోజే 50కి మంది పైగా కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు.
దీంతో వీరి సంఖ్య 9,076కి చేరింది.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు 29,873 యాక్టివ్ ఉన్నాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 1,46,135 మంది కరోనా బారిన పడి కోలుకున్నారని తెలిపారు.వైరస్ బారినపడిన వారిలో 66 మంది మరణించారు.
గత 24 గంటల్లో 5,470 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని ఇంటికి చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.దీంతో ఇప్పటి వరకు 5,08,210 మంది కోలుకోగా ప్రస్తుతం 46,405 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది.