ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది.రాయపూర్ లో ఫిబ్రవరిలో ఏఐసీసీ 85వ ప్లీనరీ జరపాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
రాహుల్ భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోందని ప్రశంసించారు.దేశంలో పెరుగుతోన్న నిత్యావసర వస్తువులు ధరలు, నిరుద్యోగంపై కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.