తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్

తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఎస్టి రిజర్వేషన్ల అమలు ఎందుకు ఆలస్యం చేశారని ప్రశ్నించారు.

 Congress Mlc Jeevan Reddy Fire On Telangana Government-TeluguStop.com

గత ఎనిమిది ఏళ్లుగా ఎస్టీలందరూ నష్టపోయారని చెప్పారు.ఇన్నేళ్లుగా కేంద్రంపై నెపం నెట్టి కేసీఆర్ కాలయాపన చేశారని మండిపడ్డారు.

గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాసారని అన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గిరిజనులు కోల్పోయిన నాలుగు శాతం పోస్టులను భర్తీ చేస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube