తెలంగాణ సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు.రాష్ట్రంలో వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని లేఖలో కోరారు.
వీఆర్ఏలకు దసరా కానుక ఇవ్వాలని పేర్కొన్నారు.అదే విధంగా వీఆర్ఏ పేస్కేల్ ను పెంచాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా ఉద్యోగాల జీవోలు విడుదల చేయాలన్నారు.వారి పట్ల కేసీఆర్ కు కోపం తగదని లేఖలో పేర్కొన్నారు.