సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలపై నో కామెంట్స్ అన్నారు.
నవంబర్ 5న గాంధీభవన్ లో తను మౌనం వీడుతున్నట్లు తెలిపారు.అనంతరం పార్టీ మార్పుపై మాట్లాడిన ఆయన.
తనను అధిష్టానం వెళ్లిపో అనేంత వరకు పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు.తన ప్రాణాలు పోయే వరకు కాంగ్రెస్ లోనే కొనసాగుతానని వెల్లడించారు.