రాజస్థాన్ లోని జైపూర్లో కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం జరగనుంది.రాత్రి 7 గంటలకు సీఎం అశోక్ గెహ్లాట్ నివాసంలో ముఖ్య నేతలు భేటీకానున్నారని సమాచారం.
ఈ సమావేశంలో రాజస్థాన్ ఏఐసీసీ ఇంఛార్జ్ అజయ్ మాకెన్, మల్లిఖార్జున ఖర్గేలు హాజరుకానున్నారు.కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో అశోక్ గెహ్లాట్ ఉన్నందు వలన రాజస్థాన్ సీఎంగా ఎవరుండాలనే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు.